- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈరోజు ప్రత్యేకత: భారత్- పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ
by Disha Web Desk 6 |
X
దిశ, ఫీచర్స్: కశ్మీర్ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా ప్రాదేశిక వివాదం కొనసాగుతోంది. రెండు దేశాలు గతంలో 1947, 1965, 1971 మరియు 1999లో నాలుగు ప్రధాన యుద్ధాలను చవిచూశాయి. కాగా 1965 సెప్టెంబర్ 22న UN కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ తీర్మానం 211 ఆమోదించబడిన కొన్ని రోజుల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ రెండూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. భారత్ సెప్టెంబరు 21న, పాకిస్థాన్ సెప్టెంబర్ 22న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి.
Next Story